ఈ దర్గా గరీబ్ షా అనే ఒక ముస్లిం ప్రవక్త కు చెందినది. ఈ ప్రవక్త అందరికి ఐక్యత, సౌభ్రాతృత్వం బోధించి హిందూ ముస్లిం ల సమైక్యత కు పాటుబడ్డాడు. ఈ ప్రదేశాన్ని హిందువులు, ముస్లిం లు కూడా సందర్శిస్తారు స్థానికులు ఈ ప్రవక్త కు కొన్ని మహిమలు కలవని, ఆయన ఆశీర్వాదం వుంటే కోరికలు ఫలిస్తాయని చెపుతారు. ఈ ప్రవక్త సమాధి ని ఒక స్థానిక హిందువు నిర్వహిస్తాడు నాగర జీవనం లో విసుగెత్తిన వారికి ఈ దర్గా ఎంతోప్రశాంతత ను అందిస్తుంది. హిందూ , ముస్లిం ల ఐక్యత కు ఈ దర్గా ఒక ఉదాహరణ గా నిలుస్తుంది



Click it and Unblock the Notifications