శ్రింగేరి మఠ సముదాయం పెరియార్ నదికి ఉత్తరం వైపుగా కలదు. ఈ ఆశ్రమం ఆది శంకరాచార్యుల తల్లికి అంకితం చేయబడినది. ఈ మఠంలో నిరంతరం వేదాంత చర్చలు, గోష్టులు జరుగుతాయి. ప్రముఖ పండుతులు పాల్గొంటారు. ఆశ్రమం లోపల శంకరాచార్య, మాత శారదాంబ మరియు గణేశ విగ్రహాలు కలవు. ఇక్కడ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. కలాడి దర్శించేవారికి ఈ ప్రదేశం తప్పక చూడదగినది.



Click it and Unblock the Notifications