రామస్వామి టెంపుల్ శ్రీ విష్ణు మూర్తి అవతారం అయిన శ్రీరాముడిది. తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లా లోని కుంబకోణంలో ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ ను గోవింద దిక్షితార్ పర్యవేక్షణలో నాయక్కర్ రాజులు నిర్మించారు. ఈ టెంపుల్ గోడలపై రామాయణం లోని చిత్రాలను పూర్తిగా మూడు తరగతులలో విభజించి రచించారు.