దేశంలో ఆంజనేయ విగ్రహం లేని రామ దేవాలయం ఇదొక్కటే...ఇక్కడ ప్రతి ఒక్కటీ విశిష్టమైనదే
మరికొన్ని రోజుల్లో ఉగాది రాబోతోంది. అటు పై రామనవి కూడా. దేశంలో రామనవమి పండుగకు పేరుగాంచిన ప్రాంతం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భద్రాచలం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాయలసీమలోని కడపకు...
ఇక్కడ ఇప్పటికీ భూత, ప్రేతాలకు పూజలు చేస్తారు...అందులో హైదరాబాద్ కూడ
భారత దేశంలో దేవుళ్లను ఎంతగా నమ్ముతారో దెయ్యలను అంతకంటే ఎక్కువగానే నమ్ముతారు. తమకు ఏదేని కష్టం వస్తే ఏ డాకినో, లేక ఏ మోహిని అనో భావిస్తారు. వాటికి వెంటనే శాంతి చేయించాలని భావిస్తారు. మరికొంతమంది తమ...
వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండి
వేసవిలో పర్యాటకం సాధారణం విషయం. చాలా మంది తాము వెళ్లే ప్రాతంలో ఎన్ని చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి, వాటిలో మనం వేటికి వెళ్లాలి, తదితర విషయాలన్నీ బేరీజు వేసుకుని ఎక్కడికి వెళ్లాలన్న విషయం పై నిర్ణయానికి...
చితాబస్మంతో హోళి ఇక్కడ ప్రత్యేకం
భారత దేశం మొత్తం హోళిని ఎంతో ఆనందంగా జరుపుకుంటోంది. దేశం నలుమూలలా రంగులతో, లేదా రంగు నీళ్లతో మరికొంత మంది పువ్వులతో హోళిని జరుపుకొంటారు. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితా బస్మంతో హోళిని...
ఆలయం నీడ ఇక్కడ మనతో పాటు వస్తుంది...ఇక్కడే నృత్యంలో పార్వతి పై శివుడు గెలిచింది.
తమిళనాడులో ఆలయాలకు కొదువు లేదు. ఇక చిదంబరంలోని నటరాజు ఆలయంలో ఆశ్చర్యాలకు కూడా కొదువు లేదు. ఇక్కడ శివుడు ఎక్కడా లేనట్లు నిరాకార రూపంతో పాటు మొత్తం మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శైవాల ప్రాంగణంలోనే...
వేసవిలో నదీ జలాల నురుగుల పై
వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు భారత దేశంలో కొదవు లేదు. అయితే అదే వేసవిలో నదీ జలాల పై సయ్యాటలాడాలంటే మాత్రం రివర్ రాఫ్టింగ్...
3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే
ఐరావతం స్నానం చేసిన చోటు..చర్మ రోగాలన్నీ మాయమయ్యే క్షేత్రం ఇదే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమించారు. ఈ కామకోటి మఠంను తమిళనాడులోని కంచి నగరంలో ఆది శంకర...
వేసవిలో తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా
వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు తెలుగు రాష్ట్రాల్లో కొదువు లేదు. ముఖ్యంగా హిల్స్ స్టేషన్స్ వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలనే...
తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది.
భారత దేశంలో తెలుగు చిత్రసీమకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ముఖ్యంగా జానపద తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ప్రతి జానపద తెలుగు సినిమాతో పాటు మిగిలిన దక్షిణాది భాషలకు చెందిన సినిమాల్లో కోటల...
వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా
కర్ణాటక 320 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ తీరప్రాంతంలో ఎంతో పేరుగాంచిన పర్యాటకానికి అనుకూలమైన బీచ్ లు ఎన్నో ఉన్నాయి. భారత ముఖ్యంగా దక్షిణ భారత దేశ వాతావరణ పరిస్థితులను అనుసరించి...
మురుడేశ్వరలో చూడదగిన ప్రాంతాలు ఇవే
పరమశివుడి భక్తులకు చక్కని గమ్యస్థానం మురుడేశ్వర్. ఇది కర్ణాటకలోని పోర్ట్ నగరమైన భత్కల్ లో ఉంది. హిందువులకు సంబంధించి పవిత్రమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. మురుడేశ్వర్ చరిత్ర ఈనాటిది కాదు... ఏనాడో రామాయణ...
నవగ్రహాలను కవచంగా ధరించిన శివుడు ఎక్కడున్నాడు... ఈ ఆలయంలో ప్రతి విషయం ప్రత్యేకమే
ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం స్వర్ణముఖి నదికి తూర్పున ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగమల్లో ఒకటైన వాయు లింగము గల గొప్ప...
పశ్చిమకనుమల్లో ఈ సీజన్లో చూడాల్సిన ప్రాంతాలు
యునెస్కో వారి లెక్కల ప్రకారం... గుజరాత్ సరిహద్దులో మొదలైన వీటి ఆవాసం తమిళనాడులోని కన్యాకుమారి దాకా విస్తరించింది. హిమాలయాల...
ఈ అడవిలో కాకులు కనపడవు...కారణం ఇదే
కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. పురాణ కథనం ప్రకారం ఇక్కడ అగస్తముని తపస్సు చేసే సమయంలో కాకులు ఆయనకు భంగం కలిగించాయి. దీంతో కోపగించుకున్న ఆ ముని ఈ క్షేత్రం పరిసరాల్లో ఒక...
తనను వాహనంగా అంగీకరించాలని కోరుతూ పరమశివుడి గురించి నంది తపస్సు చేసింది ఇక్కడే
పమరశివుడి పరివారంలో నందికి ప్రత్యేక స్థానం. నందిని తన వాహనంగా మార్చుకుని ఈ ముల్లోకాలలో జరిగే ప్రతి చర్యను ఆ పరమశివుడు నియంత్రిస్తున్నాడని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. శివుడు లింగ రూపంలో ఉన్న...
ఎంత రంగు పడితే అంత ఆనందం
సాధారణంగా దుస్తుల పై రంగులు పడితే మొహం కొంత చికాకుగా తయారవువతుంది. అయితే కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే రంగులను కావాలని మనం మన పై వేయించుకుంటాం. ఎంత ఎక్కువగా రంగులు పడితే అంత ఆనందం కలుగుతుంది. ఈ...
ఈ నదీ లోయల్లో...మనసు నాట్యమాడుతోంది
పరీక్షలు అయిపోయిన వెంటనే పిల్లలు టూర్ వెళ్లాలని పట్టుపట్టడం ఎప్పుడూ జరిగేదే. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు పిల్లల కోరికా తీర్చిలన్నా, ఇటు...
రోజూ సముద్రంలో మునిగి తేలే శివలింగం...ప్రజలే పూజారులు
భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే కొన్ని దేవాలయాలయాలకు సంబంధించిన విషయాలు మాత్రం అశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలు వందల ఏళ్లు దాటినా నిగూడ రహస్యాలుగానే...