స్వయంభూవు గణపతి ఆలయాలు - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ !
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఈయనకు గల ఇతర పేర్లు గణపతి, బొజ్జ గణపయ్య, గణేశుడు, గణనాయకుడు, గణనాధుడు, విఘ్నేశ్వరుడు. శివ పార్వతులు పెద్ద కుమారుడు ఈయన. ఈయన తమ్ముడు కుమార స్వామి. ఈయన వాహనం మూషికం...
ఆధ్యాత్మిక ఆవాసాలు - పంచ సరోవరాలు !
భారత దేశంలో దేవాలయాలు మాత్రమే హిందూ సంస్కృతిని తెలియజేస్తాయనటం ఎంతమాత్రం సబబు కాదు. నదులు, సరస్సులు కూడా హిందూ సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. అందుకే నదులలో, సరస్సులలో ఇప్పటికీ (మొన్న జరిగిన కృష్ణా...
వరంగల్ - చరిత్ర, కట్టడాలు మరియు సహజ ఆకర్షణలు కలిసే ప్రదేశం !
వరంగల్ సాహితీ కళలకు, కట్టడాలకు మరియు కాకతీయ వైభోగాలకు నిదర్శనం. ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో వ్రాసిన 'బుక్ ఆఫ్ మార్వెల్స్ అఫ్ ది వరల్డ్' లో వరంగల్ కట్టడాల గురించి హైలెట్ చేసి...
భీమశంకర్ - పర్యాటకుల మనసు దోచే ప్రదేశం !
మీరు ఎప్పుడూ ఉండే రొటీన్ లైఫ్ లకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారా ? ఇప్పుడొచ్చే సెలవులను ఎలా గడపాలి అని అనుకుంటున్నారా ? ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలను కాకుండా ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ...
పొన్నాని - దక్షిణ భారతదేశపు మక్కా పట్టణం !
ఇది బక్రీద్ మాసం. ఇప్పుడిప్పుడే ఒరవడిగా హజ్ కు ప్రయాణమవుతుంటారు ముస్లీమ్ భక్తులు. జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లి హజ్ చేసిరావటం ముస్లిం ధర్మాలలో ఒకటి. బక్రీద్ నే 'ఈదుల్ అజ్ హా' అని అరబ్బీలో...
హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !
భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు .. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ! ఇప్పటికీ ఎందరో యోగులు,...
ట్రాన్క్విబార్ - అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం !
ట్రాన్క్విబార్ లేదా పూర్వం 'తరంగంబడి' గా పిలువబడిన ఈ పట్టణం తమిళనాడు లోని నాగపట్టణం జిల్లలో ఉంది. తరంగంబడి ని సాహిత్యపరంగా అనువదిస్తే "పాటలుపాడే అలల ప్రదేశం" అని అర్థం. గతంలో దీనిని డేనిష్ కాలనీ...
హనుమాన్ ఆవహించి ఊగిన విగ్రహం !
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిర్ కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి...
మోతిహరి - చారిత్రక విలువలతో నిండిన ప్రదేశం !
బీహార్ లోని మోతిహరి పట్టణం అటు తీర్థ యాత్రికుల్లోను, ఇటు విహార యాత్రికుల్లోను కూడా బాగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. పాట్నా నగరం నుంచి మోతిహరి పట్టణం 156 కిలోమీటర్ల దూరంలో వుంది. పర్యాటకం...
తాజా వన్ ఇండియా కూపన్లతో ఎక్కడైనా విహరించండి !
మీరు ప్రయాణాలు ఎక్కువగా చేసే, లేదా ప్రయాణాలంటే ఇష్టపడే వారా ? ఒక్కోసారి బడ్జెట్ మిమ్మల్ని ప్రయాణాలను వాయిదా వేసిన సందర్భాలూ లేకపోలేదు ఔనా! అటువంటి వారు ఎటువంటి చీకూ చింత లేకుండా, మా వద్ద లభించే...
భీమిలి ... పర్యాటక మజిలీ !
భీమినిపట్నం ... విశాఖ జిల్లాలో పర్యాటకులను అలరించే ఒక అందమైన మజిలీ. బంగాళాఖాతం సముద్రానికి అనుకోని ఉన్న ఈ ప్రదేశాన్ని భీమిలి అని పిలుస్తారు స్థానికులు. వైజాగ్ నగరానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో...
24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, తిరుపతి ముఖ్యమైనది. శ్రీశైలం శివ ఆరాధకులకు, తిరుపతి విష్ణు ఆరాధకులకు పేరుగాంచినవి. పండుగల సీజన్లో, వారాంతపు విహారాలలో,...
చొట్టనిక్కర - దర్శిస్తే జీవితం ధన్యం !
చొట్టనిక్కర కేరళ రాష్ట్రంలోని అందమైన కుగ్రామం. ఈ గ్రామం ఎర్నాకులం జిల్లా, కొచ్చి పొలిమేరలలో ఉంటుంది. దక్షిణాది గ్రామాలవలే రోడ్డు ప్రయాణాలు చేసేవారు పచ్చటి పొలాలను చూసి ఆనందించవచ్చు. ఈ గ్రామంలోని...
కాల్వబుగ్గ - బుగ్గ రామేశ్వరుడు !
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు.ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ...
సుల్తాన్ కుమార్తె మనసు దోచిన కృష్ణయ్య !
మేల్కొటే (మేల్కోట) చరిత్ర సాధారణంగా ఎవరికీ అంతుపట్టదు. దీని చరిత్ర అంత సామాన్యమైనదేం కాదు. గొప్ప వైష్ణవ భక్తుడైన శ్రీ రామానుజాచార్య తో ఈ ప్రదేశం ముడిపడి ఉంది. ఇక్కడే భగవాన్ రామానుజాచార్యులు...
గణపతిపూలే - 'భారతదేశ కరేబియన్' !
భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది....
సాత్నా - వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !
సాత్నా మధ్య ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన నగరం. ఈ నగరం భారతదేశ ప్రాచీన వైభవానికి గుండె వంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖజురహో దేవాలయాలు ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి. సిమెంట్ కర్మాగారాలు, డోలమైట్,...
మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, 'వికటకవి' గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడనటువంటి వర్ణనలు, పదాలు...