దేశం లోని అయిదు గాంధీ మ్యూజియం లలో మదురై లోది ఒకటి. దీనిలో గాంధీ కి సంబంధించిన అనేక వస్తువులు కలవు. అనేక ఫోటోలు కలవు. ఈ మ్యూజియం ను క్వీన్ మంగంమల్ అనే ఒక పురాతన పాలస్ లో ఏర్పరచారు.
గాంధీ మరణం తర్వాత ఈ పాలస్ ను మ్యూజియం గా మార్చారు. దీనిలో గాంధీ ఫిలాసఫీ పుస్తకాలతో ఒక బుక్ షాప్ కలదు. ఇక్కడే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కలదు. దీనిలో గాంధి ఫిలింలు ఆయన సమావేశాలు వంటివి చూపుతారు.



Click it and Unblock the Notifications