మండి నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న తర్నా హిల్స్ పై ఉన్న రాణి అమ్రిత్ కౌర్ పార్క్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. 1957 లో హిస్ హోలీ నెస్ దలై లామా చేత ఈ పార్క్ ప్రారంభించడమైంది. నగరి నిర్మాణ శైలి ని ప్రతిబింబించే తర్నా దేవి ఆలయం 15 వ శతాబ్దం లో నిర్మించబడింది. ఈ పార్క్ కి సమీపం లో ఉన్న ఈ టెంపుల్ ఏంతో మంది భక్తులని ఆకర్షిస్తోంది.