హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో ట్రెక్కింగ్ ఆనందాలు అధికం. ఇండియా లోనే అతి గొప్ప ట్రెక్కింగ్ ఇక్కడ కలదు. సముద్ర మట్టానికి 3650 మీటర్ల ఎత్తున కల చూర్ధార్ శిఖరానికి ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ మార్గం సుమారు 15 నుండి 40 కి. మీ.లు వుంటుంది. మార్గం లో ట్రెక్కర్లు అందమైన పక్షులు, జంతువులు, చూడవచ్చు. పర్వతారోహణకు నతుర, గంధురి, భావాల్ , దదాహు ప్రాంతాల వారికి ఇది మంచి ప్రదేశం.
జాము శిఖరం కు చిన్న కాలి మార్గంలో ట్రెక్కింగ్ చేయ వచ్చు ఇది సముద్ర మట్టానికి 932 మీ.ల ఎత్తున కలదు. ఈ శిఖరం నుండి పరిసర ప్రదేశాలు అందంగా కనపడతాయి.