నవలఖ దేవాలయాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం పాలి నగరంలోని పుణ్య క్షేత్రాలన్నింటిలోకి ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని నౌలఖ జైన దేవాలయం అని కూడా అంటారు. దీనిలో 23వ తీర్ధంకరుడు పార్శ్వనాధుని విగ్రహం కలదు. దేవాలయంలో అనేక శిల్ఫ చెక్కడాలు కనపడతాయి.



Click it and Unblock the Notifications