బారా పానీ గా పిలువబడే ఉమియం సరస్సు మేఘాలయ లోని రీ భోయి జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థాన. ఈ సరస్సును 1960 లలో ఉమియం నది మీద జల విద్యుత్ ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పాటు చేసారు. ఈనాడు ఈ సరస్సు జల క్రీడలు, సాహస క్రీడల సౌకర్యాలతో ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా...
“భూమాత నాభి కేంద్రం” గా పిలువబడే వు లమ్ సోపెట్నేంగ్ సెంగ్ ఖాసి అనుయాయులకు పవిత్ర ప్రదేశం. భూమి, ఆకాశాలను కలిపే గోల్డెన్ వైన్ బ్రిడ్జ్ ఉ లమ్ సోపెట్నేంగ్ వద్ద ఉందని పురాణాలూ చెప్తున్నాయి. అయితే, పాపం భూమికి పాకడం ప్రారంభమైన తరువాత, ఈ నిచ్చెన కిందకు...
షిల్లాంగ్ పీఠభూమికి పశ్చిమాన ఉన్న డే౦గై శిఖరం, ఈ ప్రాంతంలోని అద్భుతమైన దృశ్య-కేంద్రాలలో ఒకటి. ఇది షిల్లాంగ్ శిఖరం కంటే కేవలం రెండువందల అడుగులు తక్కువగా ఉంటుంది. ఈ శిఖరం చివర నుండి, తూర్పు ఖాసి కొండల అందమైన పచ్చని కొండల ఉత్కంఠభరితమైన దృశ్యాలు, పర్వతాలను చూడవచ్చు....
మేఘాలయ లోని రి-భోయి జిల్లాకు నాంగ్పో పరిపాలనా కేంద్రం, చౌకగా పళ్ళు, కూరలు కొనాలనుకునే వారికి ఇది ఒక ప్రసిద్ధ మార్కెట్. ఖాసి రుచులు చవిచూడడానికి నాంగ్పో సరైన ప్రదేశం. నాంగ్పో మార్కెట్ రోజంతా జనాలతో రద్దీగా ఉంటుంది. వాళ్ళలో కొంతమంది స్థానికులు కాగా...