17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గల 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబను దర్శించేందుకు భక్తులు తరలి వస్తారు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో లభించినట్లు స్ధానికులు చెపుతారు. 1611 సంవత్సరంలో సోండా...
సమయం లభిస్తే పర్యాటకులు మరికాంబ దేవాలయం పక్కనే ఉన్న మహా గణపతి దేవాలయం కూడా తప్పక చూడాలి. ఇక్కడి అర్చకులు భక్తుల జాతకాలు చూసి వారి భవిష్యత్ చెపుతారు. దానిని భక్తులు గణేశుడి ఆశీర్వాదంగా భావిస్తారు. వారు తమ భవిష్యత్ పై సందేహాలు, ప్రశ్నలు కూడా వేస్తారు.
మహాగణపతి దేవాలయం, మరికాంబ దేవాలయం ఉన్న చోటకు వచ్చే భక్తులు గోపాలక్రిష్ణ దేవాలయం కూడా తప్పక సందర్శిస్తారు. ఈ దేవాలయం 1886 లో ప్రతిష్టించబడింది. దీనిని శ్రీ క్రిష్ణ వాసుదేవ్ అనే స్వామిజీ భగవానుడికి నిర్మించారు. పై రెండు దేవాలయాలు చూసేవారు దీనిని తప్పక చూస్తారు.
...ఊంఛల్లి జలపాతాలను లషింగ్టన్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి సిర్సికి 30 కి.మీ. దూరంలో సిద్దాపూర్ తాలూకాలో ఉన్నాయి. 1845 లో అప్పటి బ్రీటీష్ ప్రభుత్వ జిల్లా కలెక్టర్ జె.డి. లషింగ్టన్ ఈ జలపాతాలు కనిపెట్టాడు. కనుక దానికి ఆయనపేరు పెట్టారు. ఊంఛల్లి జలపాతాలను అక్కడి...
సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 10 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే,...