షోలాపూర్ జిల్లా లోని మోతీ బాగ్ తలావు లేదా సరస్సు, నన్నాజ్ లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి దగ్గరలోని పురాతన దేవాలయమైన రేవణ సిద్దేశ్వర మందిర్ ఉంది. ఈ మూడు ప్రధాన ఆకర్షణలు ఉండటంతో ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ పక్షుల పార్క్ గా పేరు పొందింది.రేవణ సిద్దేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందిన రేవణ సిద్దేశ్వర సాధువు పేరిట నిర్మించారు. దేవాలయం లోని లోపలి భాగంలోని గదిలో అడుగున ఈ గొప్ప సాధువు విగ్రహం ఉంది. ఈ దేవాలయంలోనందు తర్వాతి కాలంలో అనేక గదులను రాతితో నిర్మించారు.ఇక్కడ మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద పశువుల సంత జరుగుతుంది.