మై పూరీ మసీదు జునాగడ్ ద్వారం నుండి 1 కి.మీ దూరంలో ఉంది. ఈ పురాతన నిర్మాణం వేరవాల్ కు ప్రధాన ద్వారంగా పని చేస్తుంది. నీలం మరియు తెలుపు రంగు పెంకులతో చాలా అందంగా ఉంటుంది. మహమ్మదీయులు దీన్ని, సోమనాథ్ లో ఇతర మసీదులతో పాటు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం గా భావిస్తారు.



Click it and Unblock the Notifications