నదిలో సాలగ్రామ శిల నుండి వెలసిన యోగానంద లక్ష్మీనరసింహస్వామి
వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. ‘వేదాద్రి'నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క...
తిరునల్లార్ శనేశ్వరాలయం దర్శిస్తే శని ప్రభావం నుంచి విముక్తి.
సాధారణంగా 'శని దేవుడు' అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంటుంది. చాలా మంది నవగ్రహాల దగ్గరకి రావడానికి కూడా భయపడుతుంటార...
కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అపరిమిత శక్తివంతుడు: కురుడుమలై గణపతి
కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావి...
కలియుగ ప్రత్యక్షదైవం చింతల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి
ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు దర్శించుకుంటున్న దేవాలయం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు పూజిస్తుంటార...
శని మరియు గ్రహదోషాలను నివారించే జానకం పేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్
నరసింహుడి పేరు తలచినంతనే ఉగ్రరూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. స్తంభంలో నుంచి ఉద్భవించి, రాక్షసుడైన హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన వైనం గుర్త...
ద్వారపుడి పాలరాతి శివాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 ని...
శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది
ఆధ్యాత్మికతకు, చారిత్రక కట్టడాలకు మన ఇండియా ప్రసిద్ది. ఉత్తర భారత దేవంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అం...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
వాయు దేవుని కుమారుడు వానర యోధులలో ప్రముఖుడు, ముఖ్యమైనవాడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుంచి విముక్తి, కోరిన కోర...
బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన సప్తశృంగి మాత ఆలయం
దసరా, నవరాత్రి పర్వ దినాలలో మహర్ణవమి రోజున అమ్మవారు దాల్చిన అవతారం, మహిషాశుర మర్ధిని అవతారం. ఈ అలంకరణతో సర్వ శోభాయమానంగా అమ్మవారి దర్శన భాగం లభించే ...
క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి
లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొల...
చండ,ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహారించిన దుర్గా పరమేశ్వరి ఆలయం
కేరళలోని మల్లం దుర్గా పరమేశ్వరి దేవాలయం చాలా ప్రసిద్ద చెందినది. ఈ ఆలయంలో ములియార్ గ్రామం , బోవికనం సమీపంలో కాసరగాడ్ జిల్లా, కేరళలో ఉంది. ఈ దుర్గా పరమే...
సకల సిద్ధులను ప్రసాదించు తల్లి సిద్ధిధాత్రి ఆలయం దర్శించండి
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సర్వస్వరూపాలను ధరించి అసుర సంహారం చేస్తూ వచ్చింది. సాధుజనుల జీవితం ప్రశాంత...