Search
  • Follow NativePlanet
Share

తమిళనాడు

నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

తమినళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది.ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహ...
శ్రీ సౌమ్య నారాయణుడే తిరుకొస్టియూర్ నరసింహ అవతారం..

శ్రీ సౌమ్య నారాయణుడే తిరుకొస్టియూర్ నరసింహ అవతారం..

తమిళనాడు లో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. దాదాపుగా 33,000 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ 800 ...
కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే స్వర్గంలాంటి ఈ బ్ర్యాంట్ పార్క్ తప్పక సందర్శించండి..

కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే స్వర్గంలాంటి ఈ బ్ర్యాంట్ పార్క్ తప్పక సందర్శించండి..

వేసవిలో చల్లదనం కోసం హిల్ స్టేషన్స్ కు వెళ్ళటం అందరూ చేసేదే. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళాలంటే కొంత వ్యయప్రయాసలకు లోను కావలసి వస్తుంది. ఎక్కువ ...
తంజావూరులోని పంచనదీశ్వర ఆలయం కళ్లు మిరుమిట్లు గొలిపే కుడ్యచిత్రాలు..

తంజావూరులోని పంచనదీశ్వర ఆలయం కళ్లు మిరుమిట్లు గొలిపే కుడ్యచిత్రాలు..

రొటీన్‌ ట్రిప్స్‌కు భిన్నంగా కొన్ని ప్రదేశాల్లో వారసత్వ సంపదల్ని చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆసక్తి, ఆనందం కలుగుతుంది. చారిత్రక కట్టడాల కాణాచి మనదేశ...
సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం

దేవుడు అన్ని చోట్లో సర్వవ్యాప్తియై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంది. వీటినే పుణ్యక్షేత్రాలని అంటుంట...
తిరుచెందూర్ విభూతి మహిమ: కుజదోశంతో పాటు ఇతర గ్రహదోషాలు,దీర్ఘకాలిక రోగాలు మాయం

తిరుచెందూర్ విభూతి మహిమ: కుజదోశంతో పాటు ఇతర గ్రహదోషాలు,దీర్ఘకాలిక రోగాలు మాయం

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చే...
ఏలగిరి హిల్స్ ఏడాదంతా కూల్ ..కూల్...గా ఉంటుంది! సమ్మర్ లో ఆహ్లాదకరం

ఏలగిరి హిల్స్ ఏడాదంతా కూల్ ..కూల్...గా ఉంటుంది! సమ్మర్ లో ఆహ్లాదకరం

ఎలగిరి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న హిల్ స్టేషన్, పర్యాటకులకు స్వర్గధామం. రెండు ఎత్తైన కొండల మధ్య 14 చిన్న గ్రామాలతో కలిసి ఉన్న అందమైన ప...
కంచిలో బంగారు, వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారా?

కంచిలో బంగారు, వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారా?

సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కల పురాతన దేవాలయాలు మరియు పట్...
పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం శోర్ టెంపుల్ శిల్ప సౌందర్యం

పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం శోర్ టెంపుల్ శిల్ప సౌందర్యం

చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురంలో ప్రసిద్ధ చారిత్రక కట్టడాలున్నాయి. పల్లవుల పరిపాలనలో ఈ ప్రాంతం స్వర్ణయుగం చూసింది. మహాబలిపురం అంటే వెంటనే మనకు గ...
ఆద్యంత ప్రభు-ఒకే విగ్రహంలో వినాయకుడు-హనుమంతుడు కొలువైన క్షేత్రం.!

ఆద్యంత ప్రభు-ఒకే విగ్రహంలో వినాయకుడు-హనుమంతుడు కొలువైన క్షేత్రం.!

కైలాసమును, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అది అసాధ్యమైన పని అని మనకు తెలుసు. అలాంటి...
నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.. నాగేశ్వర స్వామి క్షేత్రం దర్శిస్తే

నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.. నాగేశ్వర స్వామి క్షేత్రం దర్శిస్తే

తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. తమిళనాడులోని కుంభకోణాన్ని ఆలయాల పుట్ట అని అంటారు. ఈ ప్రాంతం సృష్టి కార్యం...
పుట్టలో వెలసిన పార్వతీ దేవి క్షేత్రాన్ని మహిళలు ఇరుముడితో దర్శిస్తే..

పుట్టలో వెలసిన పార్వతీ దేవి క్షేత్రాన్ని మహిళలు ఇరుముడితో దర్శిస్తే..

ఇక్కడ పుట్టలో దేవతను పూజిస్తారు, మహిళలు ఇరుముడితో వచ్చి దేవున్ని పూజిస్తారు. అంతటి విశేషం కలిగిన దేవాలయం తమిళనాడులో ఉందిఅరుళ్మిగు ముల్లై వన నాథర్ ...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X