ధర్మశాల మహంత పర్యాటక ప్రదేశం యూనా కు 62 కి. మీ.ల లో కల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిని పంచ దేవా ఉపాసకులైన బాబా నకోదర్ దాస్ స్థాపించారు. ఈయన మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో ఉండేవాడు.ఈయన గొప్ప విష్ణు భక్తుడు. ఈ దేవాలయ గోడలపై అనేక అందమైన కుడ్య చిత్రాలు, పెయింటింగ్ లు కలవు.



Click it and Unblock the Notifications