గాంధీ స్మ్రితి భవనాన్ని 1955 లో మహాత్మా గాంధి కి స్మారకంగా నిర్మించారు. ఇక్కడ మహాత్మా గాంధి ఉపయోగించిన వస్తువుల సేకరణ తో పాటు, వివిధ రకాల పుస్తకాలను కూడా ఉంచారు. గాంధి గారి జీవిత విశేషాలను చూపుతూ అనేక ఫోటో గ్రాఫులు కూడా ప్రదర్శిస్తారు. కాల క్రమేణా గాంధీ స్మ్రిత్ గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకొంది. సిటీలోని ఏ ప్రాంతం నుండి అయినా సరే తేలికగా ఇక్కడకు చేరవచ్చు.



Click it and Unblock the Notifications