బుఖారా నుండి కాశ్మీర్ లోయకి 360 సయ్యద్ ల తో కలసి వచ్చిన జియా-ఉద్-దిన్ బుఖారి జ్ఞాపకార్ధంగా ఈ సమాధిని నిర్మించారు. ఎన్నో అద్భుతాలని చేసే వారని ప్రముఖమైన విశ్వాసం. అంధురాలైన బాలిక కళ్ళను మృదువుగా స్పర్శించడం ద్వారా కళ్ళు తెప్పించారని అంటారు. ప్రతి సంవత్సరం ముస్లిం నెల అయిన రజబ్ లో 26 న URS ని నిర్వహిస్తారు. ఏంటో మంది భక్తులు వారి నివాళిని తెలుపడానికి ఈ మందిరాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications