కుశావర్త ఘాట్ ను మరాఠా మహా రాణి అహల్యా బయి హోల్కర్ నిర్మించారు. పర్యాటకులు ఈ ప్రదేశం లో మరణించిన తమ బంధువులకు శ్రాద కర్మల క్రతువులు ఆచరిస్తారు. ప్రాచీన కాల దత్తాత్రేయ మహర్షి ఈ ప్రదేశం లో ఒంటి కాలి పై నిలబడి సుమారు వేయి సంవత్సరాలు తపసు చేసాడని చెపుతారు.