సిల్వార్ కొండలు, హజరిబాఘ్ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి. దీనిని జగన్నాథ్ ధాం అనికూడా అంటారు. ఇక్కడ జగన్నాథ ఆలయం ఉంది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ రథ యాత్ర సమయంలో ఒక గొప్ప మేళా లేదా ఉత్సవం నిర్వహించబడుతుంది. ఏడాది పొడవునా అనేకమంది భక్తులు ఇక్కడి జగన్నాథుని దీవెనల కోసం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications