జైసల్మేర్ కోట లో వున్నా ఏడూ జైన దేవాలయాల్లో శీతల్నాద్ దేవాలయం ఒకటి. ఈ గుడి ని 16వ శతాబ్దంలో రాజపుత్ర నిర్మాణ శైలిలో నిర్మించారు. 10వ జైన తీర్థంకరుడు శీతల్నాద్ కోసం దీన్ని నిర్మించారు. ఎనిమిది విలువైన లోహాలతో నిర్మించిన ఈ దేవాలయం శీతల్నాద్ విగ్రహానికి ప్రసిద్ది చెందింది.