గణపతియార్ కోవిల్ దేవాలయం సుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించబడింది. నేడు అది శిధిలావస్ధలో కలదు. ఈ దేవాలయంపై అందమైన చెక్కడాలు, శిలా శాసనాలు దాని గ్రానైట్ స్తంభాలపై తమిళ భాషలో వ్రాయబడి కలవు. ఈ దేవాలయాన్ని గుడి చుట్టూ స్ధిరపడిన చెట్టి కులస్తులు నిర్మించారు.
...సెయింట్ డామినిక్స్ కేధడ్రల్ ను మొదటగా చర్చిగా నిర్మించారు. ఇది వయంపు పురయిడం లో చిట్టార్ నది ఒడ్డున కలదు. కేధడ్రాల్ ప్రదేశం అందంగా ఉంటుంది. దీనిని 1826లో నిర్మించారు. మరోమారు 1945 లో పునర్నిర్మించారు. నిర్మాణం 1961 లో పూర్తయింది. 1977 లో మార్చి 17వతేదీన ఈ చర్చి...
కంజీరపల్లిలో ముస్లింలు కూడా అధికమే. వీరంతా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారు. నైనారు మసీదు ప్రతి సంవత్సరం వేలాది ముస్లిం భక్తులను ఆకర్షిస్తుంది. ముస్లింలకు ప్రసిద్ధి చెందిన మసీదు. ఈ మతంవారి వలసలు కుమలే పర్వత ప్రాంతాలనుండి మొదలయ్యాయి. చాలామంది దక్షిణ పండినాడ్ లోని...
పజహయపల్లి లేదా సెయింట్ మేరీస్ ఓల్డ్ చర్చిసెయింట్ మేరీస్ ఓల్డ్ చర్చిని 1449లో నిర్మించారు. అదే సంవత్సరంలో సంస్కరించారు. ఈ ప్రాంత క్రైస్తవులు దీని నిర్మాణంలో ఆనాటి రాజుల ప్రాబల్యాన్ని సంపాదించుకోగలిగారు. ఈ చర్చిని రాయిమరియు చెక్కలతో నిర్మించారు. ఎపుడూ...