400 ఏళ్లుగా .. నిరంతరం వెలిగే జ్యోతి... ఎక్కడవుందో తెలుసా..?
నిరంతరం వెలిగే జ్యోతిని అఖండజ్యోతి అంటారు. కొన్ని దేవాలయాలలో అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరం దానిని సంరక్షిస్తుంటారు. ఈ అఖండజ్యోతిని పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు, పూజిస్తారు, ఈ దీపం నిరంతరం...
తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?
నేటి కర్ణాటక రాష్ట్రంలోని హంపి అనే పేరుగల గ్రామం. ఆనాటి విజయనగర రాజుల కాలంలో ఎంతో ప్రముఖ స్థానంలో వుండేది. ఈ పట్టణం తుంగభాద్రానదికి ఒడ్డున నిర్మించబడినది. తుంగభాద్రానదిని గతంలో పంపా అనే పేరుతో...
చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం !
చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం. చిత్తూరు జిల్లా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ఆలయాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే వున్నాయి. అలాంటి ఆలయమే...
వివాహం కావాలంటే ఏ దేవాలయాలు దర్శించాలి !
మన దేశంలో ఎన్నో ప్రత్యేకత కలిగిన ఆలయాలున్నాయ్. కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కొన్ని దేవాలయాల్లో స్థలపురాణం ఒకటయితే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి...
చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !
భగవంతుడికి ఏదో ఒక కానుక సమర్పించుకుంటే మనసులోని కోర్కెలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒక్కో ఆలయంలో ఒక్కో వింత ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఓ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన...
చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !
LATEST: గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు ! చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా...
ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! కానీ ఓ దేవాలయం రోజులో కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే....
శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం !
LATEST: చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది ! చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు ! చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన...
భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహాలక్ష్మీ దేవి ఆలయం !
అత్యంత సంపన్నమైన మహాలక్ష్మీదేవీ ఆలయం.భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని,వెండిని ఇచ్చే మహిమాన్వితమైన ఆలయం. ఆలయంలో బంగారు, వెండి కట్టలతో తోరణాలు. భక్తులారా!గుడిలో ప్రసాదంగా మీకేమిస్తారు. మహా అంటే లడ్డు,...
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !
అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !
LATEST:హైదరాబాద్ అందరికి నచ్చడానికి కారణం ఇవే .. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వున్న ఆలయం తుంగనాథ్ ఆలయం. ఇది మరెక్కడో లేదు. మన రాష్ట్రంలోనే వుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ కి50కిమీ...
ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు!
తరాలు మారినా అంతే నమ్మకంగా నమ్మటం వెనుక బలమైన కథనాలూ వుంటాయి. అలా స్త్రీలు మాత్రమే వెళ్ళి పూజలు చేసే ఓ ఆలయం ఉంది. పొరపాటున కూడా పురుషులు ఎవ్వరూ ఆ ఆలయంలోకి అడుగు పెట్టరు. పసుపు కుంకుమలతో తమని చల్లగా...
ఫణిగిరి - తెలంగాణ బౌద్ధ క్షేత్రం !
ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక...
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !
ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ సృష్టి మనకు తెలిసేలా కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను తెలిసినప్పుడు ఆ అంతం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేయటం తప్ప డానికి విరుద్ధంగా మనం చేసే ప్రయత్నాలన్నీ వృధా...
భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !
కోదండరాముడు, అయోధ్యరాముడు, జానకిరాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమయిన శ్రీ రాముడు మానవరూపంలో ఈ భూమి యందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా మన వేదాలు...
బెజవాడ కనకదుర్గమ్మతల్లి ఆలయ రహస్యం !
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద...
కాకినాడ సమీపాన సముద్రంలో అద్బుతమైన ద్వీపం !
కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. కాకినాడ తీర...
ప్రకృతి చెక్కిన శిల్పాలు
శిల్పులు చెక్కిన శిలలను చూసి ఓహో అంటాం. మరి ప్రకృతి కూడా మంచి శిల్పే తెలుసా! ఎలాగంటారా? ఎన్నో జంతువులను చక్కగా చెక్కింది కాబట్టి అదేంటీ ప్రకృతి జంతువులను చెక్కడం ఏంటి? అననుకుంటున్నారా? ఇప్పుడు మనం...