సముద్ర తీర ఆకర్షణలతో... ప్రకృతి ప్రసాదించిన దీవులు!!
అండమాన్ నికోబార్ దీవులు భారతదేశం యొక్క కేంద్ర పాలిత ప్రాంతం. చూడటానికి దూరంగా వెలివేసినట్టు ఉన్నప్పటికీ దేశ అంతర్భాగంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఉన్నది. ఇది రెండు దీవుల సముదాయం ఒకటేమో ఉత్తర భాగం...
రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!
రుద్ర ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే...
నాసిక్ - శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం !!
LATEST: మక్కా గురించి మీకు తెలియని నిజాలు ! నాసిక్ నగరం వేల ఏళ్ల సంస్కృతికి, వందల యేళ్ల చరిత్రకు సాక్షీభూతం. కుంభమేళాతో పన్నెండేళ్లకోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. క్రీ.పూర్వం నుంచి ఈ ప్రాంతం...
వరంగల్.... కాకతీయుల రాజధాని !!
వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. దీనిని "ఏకశిలానగరం" అని కూడా పిలుస్తారు.ఒకప్పుడు దీనిని ఓరుగల్లు అని...
ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ... నేటి యానాం !!
ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి నది ఒడ్డున, తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉన్నది ఈ యానాం పట్టణం. ఈ ప్రాంతం ఆం.ప్ర. రాష్ట్రంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చెరిదే!. ఈ ప్రాంతం...
బెల్గాం నగరం - చరిత్ర మరియు సంస్కృతుల సంగమం !!
బెల్గాం కర్నాటక రాష్ట్రంలోని వాయువ్య దిక్కులో గల ముఖ్య నగరం.ఈ నగరం రెండు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటుంది.ఒకటి గోవా మరొకటి మహారాష్ట్ర. ఈ నగరం పురాతనమైనది, క్రీ.శ. 12 వ శతాబ్దంలో ఈ పట్టణాన్ని రత్న...
ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ... వారంతపు విహారాలు!!
మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. అందువలన కొత్త ప్రాంతాలను అన్వేషించాలి, పర్యటించాలి. ఎక్కడ...
కర్నూలు ... రాయలసీమ ముఖద్వారం !!
కర్నూలు ఒకప్పుడు కందనవోలుగా పిలువబడేది.ఇది 1953వ సం.నుండి 1956వ సం. వరకు రాజధానిగా ఉండేటిది.ఈ నగరం భిన్న సంస్కృతి,సాంప్రదాయాలకు నెలవు.ఈ నగరం తుంగభధ్ర నది ఒడ్డును కలదు.ఈ నగరం వైశాల్యపరంగా...
మార్చి నెలలో... ఉత్తర భారతదేశ పర్యటన!!
సెలవులకి ఎక్కడికి వెళ్ళాలని తల పట్టుకున్నారా? మీకు విశ్రాంతి,వినోదం కావాలంటే ఉత్తర భారత దేశ పర్యటనలు మేలు.ఎందుకంటే ఉత్తర భారత దేశం చాలావరకు హిమాలయ పర్వతాలతో కప్పబడి ఉంటుంది.ఇక రానురాను వేసవి కాలం...
మధ్యప్రదేశ్లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!
మధ్యప్రదేశ్ భారతదేశం నడిబొడ్డున ఉన్నది.ఇంతకు ముందు ఇదే దేశంలోదేశంలోకెల్లా పెద్ద రాష్ట్రంగా ఉండేటిది కానీ 2000 సంవత్సరంలో రాష్ట్రాల పునర్విభజన కారణంగా ఆ స్థానాన్ని పోగొట్టుకొని, విస్తీర్ణం పరంగా...
మహారాష్ట్రలోని బుద్దుని అవశేషాలు!!!
దేశం యొక్క పశ్చిమతీరంలో మహారాష్ట్ర బౌద్ధ అవశేషాలతో నిండిన ఒక రాష్ట్రము.మీరు ఈ రాష్ట్రంలో ప్రయాణించేటప్పడు,ఇక్కడ గల బౌద్ధ శిల్పాలు మరియు నిర్మాణాలు చూసి ఆశ్చర్యం కలిగించకమానదు.ఇక్కడ మనకు ఆశ్చర్యం...
భారతీయ పగడపు దీవులు... లక్షద్వీప్ !!
లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న...
డామన్ ... తెలియని ప్రదేశాలు !
మీరు సెలవుల్లో అద్భుతమైన సహజ అందాన్ని మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశాలు చూడాలంటే డామన్ మరియు డయ్యు సందర్శించాలి. ఇది ఇండియా యొక్క కేంద్రపాలిత ప్రాంతం. ఈ జిల్లాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు,...
పుదుచ్చేరి ... అనుభూతి కలిగించే సందర్శన !!
రెండు దేశాల సంస్కృతులు కలగలిసిన ఒక విలక్షణమైన ప్రదేశమే ఇది... ఒకప్పుడు ఫ్రెంచ్ ప్రజలు ఉన్న ఈ ప్రదేశం నేడు లిటిల్ ఫ్రాన్సు గా పిలవబడుతుంది. భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ ఆ గత చిహ్నాలతో...
ప్రకృతి ఒడిలో.....ఇండియాలోని 10 బీచ్ లు !
బీచ్ లకి ప్రకృతికి ఏదో సంభంధం ఉంది, లేకుంటే పర్యాటకులను అంతగా ఆకర్షించవు అవునా?కాదా? అవును! ఎందుకంటే మనిషి తన జీవితంలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సహజం. ప్రస్తుతం వేసవికాలం...
సిక్కిం .... ప్రకృతి సౌందర్యాల స్వర్గం !!
ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఒదిగినట్లు వుండటంవల్ల, చక్కటి ప్రదేశాలు, మంచుకిరీటాన్ని ధరించిన పర్వతాలు, పూల పాన్పు వంటి మైదానాలు, దివ్యమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అనిపించే విధంగా...
కొచ్చిన్... అరేబియా సముద్రపు రాణి
భారత దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేవు పట్టణమైన కొచ్చిన్ ఎర్నాకుళం జిల్లాలో(కేరళ రాష్ట్రం) ఉంది.అరేబియన్ సముద్రాన్ని తన ఒడిలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం!.ఇప్పటికి కూడా, ఈ...
జైపూర్ నగరం ... ఆకర్షణీయ అందాలు !!
భారత దేశ పర్యాటక ప్రదేశాలలో జైపూర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు రాజరిక పాలనలోని రాజ్యాలకు రాజధానిగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది పాక్షిక ఎడారి ప్రాంతంలో...