మాల్పే సముద్ర తీరంలో ఉన్న సెయింట్ మేరీ ద్వీపం మరోపేరు కోకోనట్ ద్వీపం అని కూడా చెపుతారు. దీనిలో నాలుగు ద్వీపాలున్నాయి. ఈ ద్వీపాలలో లావా వెదజల్లబడిన చరియలు ప్రత్యేక ఆకర్షణ. ఇండియాలో ప్రభుత్వం ప్రకటించిన 26 భౌగోళిక స్మారకాలలో ఈ ద్వీపం ఒకటి. పోర్చుగీస్ ప్రయాణీకుడు...
మాల్పే బీచ్ కరీబియన్ బీచ్ వలే ప్రశాంతంగా ఉండే నీటితో మరియు నీలాకాశాలతో చూచేవారికి ఆనందం కలిగిస్తుంది. సెయింట్ మేరీ ద్వీపాలకు వెళ్ళేటపుడు లేదా తిరిగి వచ్చేటపుడు ఈ బీచ్ ను బోట్ లో వస్తూ చూడవచ్చు. భౌగోళికంగా, పర్యావరణ పరంగా దీనికి మంచి ఆదరణ ఉంది. స్ధానికులు,...
మాల్పేలో దరియా బహదూర్ గడ్ ద్వీపం ప్రసిద్ధి గాంచినది. ఉడుపి జిల్లాలోని మాల్పే బీచ్ లకు ద్వీపాలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు మాల్పేలోని ఈ దీవిని చూస్తారు. దరియా బహదూర్ గడ్ కోట ఇదే ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం 250 గజాలు. వెడల్పు 1.6 చ. కి.మీ....
వాదభండేశ్వర దేవాలయం శిల్ప కళకు ప్రసిద్ధి చెందింది. మాల్పే సముద్ర తీరంలో ఉంది. ఈ దేవాలయంలో బలరామ క్రిష్ణులు ఉంటారు. ఈ దేవాలయాన్ని అనంతేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇతిహాసం మేరకు దీనిలోని విగ్రహాలను మాధవాచార్య ప్రతిష్టించాడని చెపుతారు.
హిందూ భక్తులు...