హిందువులు పవిత్రంగా కొలిచే సరస్సు భ్రిగు సరస్సు. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ సరస్సులో సప్త ఋషులలో ఒకరైన భ్రుగ మహర్షి ధ్యానం చేసేవారని అంటారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన భ్రుగ సంహిత ని ఇక్కడే మహర్షి రచించారని కూడా అంటారు. ఈ భ్రిగు లేక్ ద్వారా పోషించబడే నెహ్రు కుండ్ అనే సహజమైన సరస్సు ఈ ప్రాంతానికి అదనపు అందాలని చేకూరుస్తుంది.