అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లలో ఉండే చిన్న పట్టణం బోర్డుమ్సా. 150 మీటర్ల ఎత్తున ఉండే బోర్డుమ్సా లో షుమారు 25,368 మంది జనాభా ఉంటారు. సింగ్ఫో అనే తెగవారి ప్రధాన నివాసకేంద్రం ఈ పట్టణం. టై-ఖమ్ప్తి, టై-ఖామ్యంగ్, టై-ఫకే అనే ఇతర తేగల వాళ్ళు కూడా ఈ పట్టణంలో...
నమ్పొంగ్, అరుణాచల్ ప్రదేశ్ లోని మరో ఆసక్తికరమైన పట్టణం. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లలో, పంగ్సా పాస్ కి దగ్గరలో ఉంది. 308 మీటర్ల ఎత్తున ఉండే నామ్పొంగ్ పూర్వం స్టిల్వేల్ రోడ్డుగా పిలువబడే లెడో రోడ్డుమీద ఉంది. జనరల్ జోసెఫ్ స్టిల్వేల్ పేరిట ఈ రోడ్డు ఏర్పడింది. తరచుగా...
జైరాంపూర్ పట్టణం, అరుణాచల్ ప్రదేశ్ ఆగ్నేయభాగంవద్ద చగ్లంగ్ జిల్లలో ఉంది. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లాకు ఏడిసి ప్రధానకార్యాలయం. ఇండో-మయన్మార్ సరిహద్దు తోపాటు, నమ్చిక్ బేసిన్, జైరంపూర్ లో సతతహరిత ఉష్ణమండల అడవులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. కొండ ప్రాంతం వద్ద ఉన్న...
నామ్సాయి అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రధానమైన పట్టణాల్లో ఒకటి. ‘బంగారు గోపురాల ప్రదేశం’గా పిలువబడే నామ్సాయి, లోహిత్ జిల్లాలోని దిహింగ్ నది వద్ద వుంది. దేశ౦ నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంతో ఈ పట్టణం వేగంగా అభివృద్ది చెందుతోంది. గిరిజన, ఆధునిక జీవన...