మౌంట్ అబూ నుండి దిల్వార దేవాలయాలకు వెళ్ళే రహదారి పై డాట్ డ సీ వాల్డ్ ఉంది. ఇది భారత దేశపు అతి పెద్ద అక్వేరియం గా భావించబడుతుంది. ఇది చాలా చేపలను సముద్రపు గవ్వలను కల్గి ఉంది. డాట్ డ సీ వాల్డ్ నందు సింగపూర్, నెదర్లాండ్స్, యు ఎస్ ఏ, కెన్యా వంటి దేశాల నుండి దిగుమతి చేసిన అనేక రకాల చేపలు ప్రదర్శించబడుతున్నాయి.
ఇది మౌంట్ అబూ నందు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గా పేరు పొందింది. డాట్ డ సీ వాల్డ్ ప్రాంగణం లో ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో 10,000 ల కంటే ఎక్కువ సంఖ్య లో విభిన్న రకాలు, ఆకారాలు, పరిమాణాలలో గవ్వలు వున్నాయి.



Click it and Unblock the Notifications