11 వ శతాబ్దం లో నిర్మించబడిన రాజా రాణి ఆలయం ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన ఆధాత్మిక మజిలీ. అందమైన రాజా రాణి శిలావిగ్రహం ఈ ఆలయం లో ప్రతిష్టింపబడినది. రాతి తో చెక్కబడిన స్త్రీ మూర్తుల శిల్పాలు నాట్యం లో ని వివిధ భంగిమలు అలాగే వివిధ రసాలు పలికించే విధంగా ఉంటూ ఈ ఆలయానికి అదనపు ఆకర్షణగా అనిపిస్తాయి.