నగరంలోని అతి పురాతన భవనాలలో ఒకటైన జగన్మోహన ప్యాలెస్ తప్పక చూడదగినది. దీనిని 1861 లో మైసూర్ రాజులు నిర్మాణం చేశారు. వారి రాచ కుటుంబ సభ్యుల నివాసంగా దానిని వాడేవారు. 1897 సంవత్సరంలో ఈ భవనం ఒకసారి జరిగినఅగ్ని ప్రమాదానికి నష్టపోయింది. తర్వాతి కాలంలో ప్రధాన ప్యాలెస్ కట్టబడింది.