శ్రీ నరసింహ టెంపుల్ కొండ దిగువ భాగంలో కలదు. ఇది పురాతన టెంపుల్. దీనిని అడియామన్ తెగ రాజు గుణశీల నిర్మించాడు. ఇక్కడ నరసింహ విగ్రహం రాతితో చేయబడినది. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ నరసింహ టెంపుల్ కు అనేక మంది భక్తులు వచ్చి ఆశీస్సులు పొందుతారు. ఇది ఒక వైష్ణవ క్షేత్రం. గతంలో ఇక్కడ శివుడు విగ్రహం వుండేది కాదు. ఇది శ్రీ ఆంజనేయ టెంపుల్ కు అభిముఖంగా వుంటుంది. నరసింహ టెంపుల్ కు సమీపం లోనే కమలాలయం ట్యాంక్ మరియు అమ్మన్ టెంపుల్ లు కూడా వుంటాయి. నమక్కల్ లో శ్రీ నరసింహ రధోత్సవం బాగా జరుగుతుంది.



Click it and Unblock the Notifications