ఈ ప్రాంతంలో బ్రహ్మాశ్రమం కూడా యాత్రికులు చూడవలసిన ప్రధాన క్షేత్రాలలో ఒకటి. వాస్తవానికి ఇది ఒక గుహ. సహజ రాళ్ళతో ఏర్పడినది. ఒకప్పుడు మత గురువులు రామక్రిష్ణ పరమహంస ఇక్కడ కూర్చొని కాళీ మాతను పూజించేవారని చెపుతారు. మతపర ప్రాధాన్యత కారణంగా, దాని సహజ నిర్మాణం కారణంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications