నాధ్ ద్వారాలోని కంకోళి గ్రామంలో కల ద్వారకాధీశ దేవాలయం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం వైష్ణవులు, వల్లభాచర్యులకు చెందినది. దీనిలో శ్రీక్రిష్ణుడు ఉంటాడు. ఈ విగ్రహాన్ని మధుర నుండి తెచ్చి ప్రతిష్టించారని చెపుతారు. పక్షుల సందర్శనలో ఆసక్తి కలవారు దేవాలయానికి సమీపంలో కల నవచౌకి డ్యామ్ లేదా కంకోళి డ్యామ్ వద్ద పక్షులను గమనించవచ్చు.