గురుద్వారా భంగాని సాహిబ్, పాంట సాహిబ్ నుండి 23 కి. మీ దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. 10వ సిఖ్ గురు అయిన గురు గోవింద్ సింగ్ 1686 లో తన మొట్టమొదటి యుద్ధాన్ని ఈ ప్రదేశంలోనే చేశారని ఒక చరిత్ర ఈ ప్రదేశానికి ఉన్నది. గురు గోవింద్ సింగ్ ఈ యుద్ధం చేసేనాటికి అతని వయస్సు 20 సంవత్సరాలు మాత్రమె. అతను రాజ ఫతెహ్ సాహిబ్ మీద యుద్ధం చేసి గెలిచారు.



Click it and Unblock the Notifications