పటాన్ సహస్రలింగ తలవ్ అనే ఒక రిజర్వాయర్ దుర్లభ్ సరోవర్ అని పిలువబడే ఒక సరస్సు మీద సిద్ధ్రాజ్ జయసిన్ 1084 వ సంవత్సరంలో నిర్మించారు. సహస్రలింగ తలవ్ కి సాహిత్యపరంగా 'వెయ్యి లింగాల సరస్సు' అని అర్దము. గుజరాత్ రాష్ట్రంలో పటాన్ కు ఉత్తర దిశగా రాణి కి వావ్ ఉంది. సరస్సు మీద మూడు సార్లు దాడి చేశారు మరియు ఇంకా దాని భాగాలు కొన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి.
సరస్వతి నది నుండి ఒక నీటి కాలువ ద్వారా ఈ రిజర్వాయర్ కు నీరు అందుతుంది. సహజసిద్ద వడపోత కలిగి ఉండటం ఈ రిజర్వాయర్ విసిస్టత. అక్కడ ఉన్న ఫ్లాట్ ఫాం మీదుగా ఆ రిజర్వాయర్ ను వీక్షించవచ్చు. అక్కడ అనేక శిల్పాలు,దేవతా విగ్రహాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications