పర్వతారోహణ వంటి సాహసాలు చేయాలనుకునే పర్యాటకులకు రామానగరం సూచించదగినది. ఈ ప్రదేశం ఒక వ్యాలీలో ఉంటుంది. బెంగుళూరుకు సుమారుగా 48 కి.మీ.ల దూరంలో కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండలు అతి ప్రాచీనమైనవి. దక్షిణ భారత దేశంలో 1960 నుండి ఇక్కడ పర్వతారోహణ జరుగుతోంది. ఈ కొండలలో...
పట్టు వస్ర్తాలు కొనాలనుకునేవారికి రామానగరం మార్కెట్ సూచించదగినది. అతిపెద్ద సిల్క్ మార్కెట్ కలిగి సిల్క్ సిటీగా పేరు పడింది. పట్టు పరిశ్రమ లేదా సెరి కల్చర్ ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ తయారయ్యే పట్టును మైసూర్ పట్టు అంటారు. ఆసియా ఖండంలోనే ఈ ప్రాంతం...