శాకంబరి దేవి టెంపుల్ సహరాన్ పూర్ కు 40 కి.మీ.ల దూరంలో కల శాకంబరి ప్రాంతంలో కలదు. చరిత్రలో దీని గురించి ఎక్కడా పేర్కొనలేదు కాని,దీనిని ఎంతో పురాతన టెంపుల్ గా భావిస్తారు. టెంపుల్ లోని విగ్రహాలు పురాతనమైనవి కావు. ఈ టెంపుల్ ను మరాఠాల కాలంలో నిర్మించారని చెపుతారు....
దేవ్ బంద్ సిటీ ని దేవ్ వ్రింద్ ధాం అని కూడా అంటారు. దీని గురించి హిందూ పురాణాలలో కలదు. ఇది మాత బాల సుందరి టెంపుల్ కి ప్రసిద్ధి. మాత బాల శాకంబరి దేవి సోదరి అని చెపుతారు. టెంపుల్ లో అమ్మవారు మిరుమిట్లు గొలిపే అలంకరణలో వుంటుంది. ప్రత్యేకించి నవరాత్రులలో ఈ దేవతకు...
ఇక్కడ కల బొటానికల్ గార్డెన్స్ ఇండియా లోనే అతి పురాతనమైనవి గాను సుమారు 1750 సంవత్సరం నాటివిగా చెపుతారు. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినది. 1887 లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ఈ ప్రాంత వృక్ష, జంతు అభివృద్ధికి కృషి...
నౌగాజ పేర నేషనల్ హై వే 73లో కలదు. దీనిని హిందువులు,ముస్లింలు కూడా దర్శిస్తారు. ఇక్కడ కల 26 అడుగుల మజార్ ఎపుడు కొలతలు తీసుకున్నా వివిధ కొలతలో కనపడుతుంది. ఈ పీర్ గురించి అనేక కధనాలు కలవు. ఈపీర్ నిర్మాణం 26 అడుగుల పొడవు కల మనిషి చేసాడని చెపుతారు. టూంబ్ అనేక మంది...
ఘుగ్ఘ వీర్ ను ఘుగ్ఘాల్ లేదా జహార్ దీవాన్ గుగ్ఘా పీర్ అని కూడా అంటారు . ఇది సహారా పూర్ కు 5 కి. మీ.ల దూరంలో కలదు. నౌగాజా పీర్ వలెనె ఇది కూడా అనేక మంది ముస్లిం, హిందూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పురాణాల మేరకు రాజు పటాన్ కు ఇద్దరు కుమార్తెలు అని వారి పేర్లు వచ్చల్...
సహరాన్ పూర్ లో హిందువులు,ముస్లింలు కూడా పూజించే మరొక ప్రదేశం ఇది. మొగల్ కాలంలో కల బాబా లాల్ దాస్ మొగల్ రాజు భారతీయ సంస్కృతి ఆచరించాలని ఇక్కడ తపస్సు చేసాడని, దాని కారణంగా అక్కడ ఒక స్మారకం కట్టారని చెపుతారు.
అంబేద్కర్ పార్క్ భారత రాజ్యాంగ నిర్మాత భీం రావు రాంజీ అంబేద్కర్ జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈయన ఒక దళిత తెగకు సంబంచినవాడు. ఆయన జీవితం భారత ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. ఈయన ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు. ఉత్తర ప్రదేశ్ కు అప్పటిలో ముఖ్య మంత్రిగా వున్నా మాయావతి...