కంద స్వామి చే స్థాపించ బడినది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమ భవనము యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కుడా ఆయనే చొరవ చూపించారు, ఇప్పుడు అదే కంద ఆశ్రమంగా పిలువబడుతున్నది
నిజానికి ఈ ఆశ్రమం ఒక గుహ, ఇది విరుపాక్ష గుహకు సమీపాన ఉన్నది. ఈ గుహ లో ఉన్న మంచినీటి కొలను ఇక్కడ సంవత్సరం పొడవునా త్రాగు నీటి అవసరాలను తీరుస్తుంది. మధ్య భాగాన రెండు గదులు వరుసగా ఈ గుహ లో నిర్మించ బడ్డాయి. ఈ ఆశ్రమం పైన నుండి అద్భుత మైన ప్రక్రుతి ని చూడ వచ్చు. నీలాకాశ అందాలను, పచ్చని ప్రకృతిని చూడవచ్చు. ఇక్కడ నుండి అరుణాచలేశ్వర దేవాలయ గోపురాలు మరియు తుర్వన్నామలై దేవాలయాలు కనిపిస్తాయి.
ఈ ఆశ్రమం లో భగవాన్ 1922 లో ఆయన తల్లి అలగమ్మాల్ మరణం వరకు నివసించారని నమ్ముతారు. అలాగే పురాణం ప్రకారం శ్రీ రమణ యొక్క తల్లి ఈ ఆశ్రమం లో 1922 లో సమాధి పొందారని తెలుస్తుంది.



Click it and Unblock the Notifications