కీజ తిరువెంకటనాథ పురం, తిరునల్వేలి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ ఉన్న ఆలయాన్ని సాహిత్యపరంగా యెర్ర నెల అని అర్ధం వచ్చే “సెంగాని” , గా పిలుస్తారు. కాని ఈ పేరును సంగనిగా మార్చినప్పటి నుండి, ఈ ఆలయం శివునికి చెందినది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరుపతి ఆలయాన్ని పోలిఉండటానికి ప్రసిద్ధి చెందింది. మిగిలిన ఇతర హిందూ ఆలయాల వలే కాక ఇక్కడ ప్రధాన వృక్షం వెదురు. ఇది మహావిష్ణువుకు చెందిన మేల తిరువెంకటనాథపురం ఆలయానికి దగ్గరగా ఉంది. సంగని ఆలయం నుండి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్న తీన్ కాళహస్తి ఆలయానికి అతి దగ్గరగా ఉంది.



Click it and Unblock the Notifications