కోస్తాతీరంలో కల ఈ కోట షుమారు 6 మైళ్ళు విస్తరించింది. దీనిని పోర్చుగీసు వారు తమ ప్యత్యర్ధుల సముద్రపు దాడులను ఎదుర్కొనేటందుకు 1624 లో నిర్మించారు.మార్ముగోవా కోట నేడు గోవాలో పర్యాటకులచే అత్యధికంగా సందర్శించబడుతున్న వర్కా బీచ్ వంటి ఆకర్షణలలో ఒకటిగా ఉంది....