అశోకా శిలాలేఖలను మౌర్య చక్రవర్తి అశోకుడు రాయించాడు. ఇవి మెయిన్ రోడ్ నుండి 100 మీ.ల దూరంలో ఉంటాయి. దీని చుట్టు పట్ల అనేక సుందర దృశ్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. అశోకుడు భారత దేశాన్ని క్రీ. పూ. 269 నుండి క్రీ. పూ. 232 వరకు పాలించాడు. ఇండియాలోని వివిధ ప్రాంతాలలో తన...
జైన్ నాసియా విరాట్ నగర్ లోని ముఘల్ గేటు ఎదురుగా ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆ నాటి సాగునీరు, నీటి పారుదల విధానాలను మరియు చిన్న తోటను చూడవచ్చు. ఇక్కడే ఒక పిల్లల ఆట స్ధలం కూడా కలదు.
భీమ్ కి దుంగారి ఒక పెద్ద గుహ. ఇది వారాట్ నగర్ లో కలదు. కౌరవులకు అంతా వదిలేసిన పాండవులు `12 సంవత్సరాలపాటు అరణ్య వాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేస్తూ ఇక్కడ గడిపారని, 13వ సంవత్సరంలో విరాటుడి కొలువులో చేరారు.
పాండవులలో బలవంతుడైన భీముడు తన నివాసంగా ఈ భీమ్...
జైన దేవాలయం ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ. ఈ దేవాలయంలో ఒక బయలు ప్రాంగణం ఉంటుంది. చుట్టూ గోడ నిర్మితమై కలదు. దేవాలయ ప్రవేశంలో స్తంభాల పోర్టికో చక్కని చెక్కడాలతో కనపడుతుంది.. అక్కడి దేవాలయ రాతి ఫలకాలపై కొన్ని మతపర శాసనాలు లిఖించబడ్డాయి. ఈ దేవాలయంలో జైన తీర్ధంకరుల...
బీజక్ కి పహారి ప్రదేశంలో రెండు బౌధ్ధ ఆరామాలు చరిత్రలోని సువర్ణయుగం రాటివి యేడవయంయె, ఈ రకమైన బౌద్ధ ఆరామాలు సుమారు 8 వరకు ఉండేవని చెపుతారు. క్రీ. శ. 634 లో హ్యూయన్ సాంగ్ విరాట్ నగర్ ను సందర్శించాడు. ఇతని సందర్శన అశోక చక్రవర్తి పాలన తర్వాత 900 సంవత్సరాలకు మొదటి సారి...
గణేశ్ గిరి దేవాలయాన్ని సంవత్సరం పొడవునా భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారు. ఇక్కడే ఒక చిన్న మ్యూజియం కూడా కలదు ఈ మ్యూజియం సుమారు 170 శిల్ప శైలి కధలను వివరిస్తుంది.