ద సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ లేదా సి యి పి కాంపస్ గా పిలవబడే ఈ కాంపస్ బి వి దోషి చే 1962 లోస్థాపించబడింది. ఈ స్వయం ప్రపత్తి యూనివర్సిటీ లో స్కూల్ అఫ్ ఇంటీరియర్ డిజైన్ అని పిలవబడే ఇంటీరియర్ డిజైన్ సెంటర్ కూడా ఉన్నది. ఇది ఎం ఎస్ కృష్ణ శాస్త్రి చే 1991 లో స్తాపించబడినది. ఈ సంస్థ నిర్వహించే వివిధ గ్రాడుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలతో విద్యార్ధుల లోని సృజనాత్మకతను వెలికి తెస్తారు. ఫోటోగ్రఫీ , మ్యూజిక్ , క్రాఫ్ట్స్ , మతాలూ,పర్యావరణం మరియు సంస్కృతీ వంటివి ఇక్కడి పాఠాలు గా విద్యార్థులకు అందుతాయి. అంతే కాక వీటిపై ప్రయోగాలు చేసి అబివృద్ది పరిచే అవకాశం వారికి లభిస్తుంది.