నౌకొండ ప్యాలెస్ ప్రస్తుతం శిధిలమై ఉంది. అయితే, ఆనాటి కాలంలో నిజాం ఆలీ ఖాన్ ఔరంగాబాద్ లో ఉన్నపుడు ఈ మహాల్ లో ఉండేవాడు. ఈ ప్రదేశం 5 జననాలు కలిగి ఉంటుంది. ఒక దీవాన్ ఇ యం, ఒక దివాని ఇ ఖాస్, ఒక మసీదు మరియు ఒక కచారి. ఈ విభాగాలకు ఒక గార్డెన్ మరియు ఒక వాటర్ టాంకు కరూడా కలవు.
ప్యాలెస్ మధ్య భాగం కలప పని మరియు ఇతర ప్లాస్టర్ చెక్కడాలు పోయినప్పటికి హమాంతో కలిపి ఇంకా మంచి స్ధితిలోనే కలదు.