శివపురి - వన్య మృగ జీవితానికి గుండెవంటిది !
మొఘల్ పరిపాలకుల యొక్క వేట ప్రాంతంగా దట్టమైన అడవులు కలిగిన ఈ శివపురి వ్యవహరించేది. శివపురిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెయ్యడం లో ఈ దట్టమైన అడవులు తమదైన పాత్ర ని......
గుణ - నది ఒద్దు నగరం!
మధ్య ప్రదేశ్ లో ని ఈశాన్య ప్రాంతం లో మాల్వా పీఠభూమి వద్ద ఉన్న పార్వతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం గుణ. జిల్లా పేరుతొనే ఉన్న నగరం ఇది. చంబల్ మరియు మాల్వా యొక్క గేట్వే గా ఈ ప్రాంతం......
విదిష - అత్యున్నతమైన మాన్యుమెంట్స్!
దీనిని విదిష లేదా భిల్స అని మధ్యయుగ కాలంలో పిలిచేవారు. ఇది పురాతన అవశేషాలు మరియు చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలు ఉన్న నగరం. బెసానగర్, పురాతన పట్టణం మరియు ఉదయగిరి గుహలు; ఇవి......
సాంచి - బౌద్ధ సంస్కృతికి ప్రవేశ ద్వారం!
సాంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్సేన్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం స్మారక కట్టడాలు మరియు బౌద్ధ స్థూపాలకు ప్రసిద్ధి చెందింది. సాంచి పర్యాటకంలో వివిధ స్తూపాలు,......
గ్వాలియర్ - వారసత్వపు నగరం !
గ్వాలియర్ పట్టణం ఆగ్రా కు దక్షిణంగా 122 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఒక పర్యాటక రాజధాని. ఎన్నో ప్రసిద్ధ టెంపుల్స్, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగి......
భోపాల్ – సరస్సులు, మనోహరమైన ఆకర్షణల నగరం! భారతదేశంలో ప్రసిద్ధ నగరం భోపాల్, మధ్య ప్రదేశ్ రాజధాని కూడా. సరస్సుల నగరంగా పిలువబడే ఈ నగరం ఒకప్పటి భోపాల్ రాజ్యానికి రాజధాని. పరిశుభ్రంగా వుండే ఈ నగరం దేశంలోని పచ్చటి నగరాల్లో ఒకటిగా పేరు గాంచింది.
భోపాల్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు భోపాల్ లోను, చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. భోపాల్ శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. ఒక......
ఖజురహో - రాతి మీద ప్రేమ కథ !
ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు......
భోజ్పూర్ - యాన్ అన్-ఫినిష్డ్ నగరం!
భోజుపూర్ ,మధ్య ప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. భారత భూమధ్యభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద ఉన్న 11వ శతాబ్దపు నగరం. ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహిన్చాతంవలన,......
రైసన్ - రాచరికపు హంగును ప్రతిబింబించే ఒక పట్టణం !
మధ్య ప్రదేశ్ లోని చిన్న పట్టణాలలో రైసేన్ ఒకటి. ఇది చిన్నది అయినప్పటికీ గణనీయమైన మతపర చారిత్రిక ప్రాధాన్యతను కలిగి వున్నది. ఇది రైసేన్ జిల్లాలో కలదు. ఇక్కడ కల ఒక కొండపై రైసేన్......
ఇస్లాంనగర్ -మర్చిపోయిన రాజధాని !!
కొద్ది కాలం పాటు భోపాల్ రాజ్యానికి రాజధానిగా ఉన్నందువల్ల ఇస్లాం నగర్ ఒక చారిత్రిక ప్రాధాన్యం వున్న నగరం. ఇది మధ్య ప్రదేశ్ లోని భోపాల్ జిల్లా లో, భోపాల్ – బేరసియా రోడ్డు......