కర్మడాయి రంగనాథ టెంపుల్ నగరానికి 30 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మేట్టుపలయం హై వే లో కలదు. తేలికగా చేరవచ్చు. టెంపుల్ ను సుందరమైన ప్రదేశంలో నిర్మించారు. దీనిని తిరుమలై నాయక్కర్ నిర్మించారు. దీని నిర్వహణకు మైసూరు రాజు కృష్ణ రాజ వడయార్ కూడా సహకరించాడు.
ఈ టెంపుల్ మార్గం లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ రైల్వే లైన్ వెయ తలపెట్టాడు. అయితే స్థానికులు టెంపుల్ తొలగించ రాదనీ , లైన్ వెయ రాదనీ దేముడు కి ప్రార్థనలు చేయటంతో లార్డ్ రంగనాథ కలలో ఆ బ్రిటిష్ ఇంజనీర్ కి ఒక తెల్లటి గుర్రంపై కనపడినదని వెంటనే ఆ ఇంజనీర్ తన రైల్వే లైన్ మార్గం మార్పు చేసుకున్నాడని, ఈ దేముడి గౌరవార్ధం అక్కడ టెంపుల్ బయట ఒక చెక్క గుర్రాన్ని నిర్మించాడని చెపుతారు.