ధబలేస్వర్ ఆలయం కటక్ నుండి 27 కిమీ దూరంలో ఉంది. ఆలయం 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం హిందూ మత దేవుడైన పరమశివుడికి అంకితమైనది.
ఈ ఆలయం నది మహానది ఒడ్డున ఉంది. అంతే కాకుండా ఈ ఆలయం అద్భుతమైన సహజ పరిసరాలను మరియు ఆలయ సముదాయం యొక్క నిర్మాణం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయం అందమైన రాతి శిల్పాలతో ఉంటుంది.
ఆలయంలోను మరియు చుట్టూ వాతావరణం ప్రశాంతంగాను మరియు శాంతిగాను ఉంటుంది. పర్యాటకులు అద్భుతమైన ఆలయంనకు ఆరాదించుటకు మరియు దీవెనలు కోరుకు వస్తారు. దీని ఫలితంగా సంవత్సరంలో ప్రతి రోజు భక్తులు గుడిని సందర్శిస్తారు.
కార్తీక పూర్ణిమ మరియు పంచుక పండుగ సందర్భంగా యాత్రికులు లక్షల సంఖ్యలో ఆలయంను సందర్శిస్తారు. కటక్ నుండి ఆలయంనకు చేరటానికి బస్సులు మరియు అద్దె కార్లు ఉంటాయి.



Click it and Unblock the Notifications