హరిద్వార్ లోని గోవు ఘాట్ చాలా పవిత్రం గా పూజిస్తారు. గోవులను వధించిన పాపాలను పోగొట్టుకునేందుకు గాను వీరు ఇక్కడకు వస్తారు. అంతే కాక మరణించిన తమ బంధువుల ఆత్మా శాంతి కి సైతం ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. మహనీయులైన, జవహర్లాల్ నెహ్రు, మహాత్మాగాంధి, ఇందిరా గాంధీ ల అస్థికలు తెచ్చి ఈ ఘాట్ లో వెదజల్లారు.



Click it and Unblock the Notifications