భన్వర్ విలాస్ ప్యాలెస్ 1938 లో అప్పటి కరౌలి రాజు మహారాజ గణేష్ పాల్ దేవ్ బహదూర్ చే నిర్మించబడింది. ఇది ఒక రాజ భవనంగా వారికి ఉండేది. ఈ ప్యాలెస్ లోని 45 గదులను ఆధునికంగా నిర్మించారు. ఆధునిక ఫర్నిచర్ అలంకరించారు. నేడు అది ఒక హెరిటేజ్ హోటల్ గా వాడబడుతోంది.