కొడచాద్రి పర్వత శ్రేణిలో చిత్రమూల ఎంతో అందమైన ప్రదేశం. మతపరంగడా కూడా ఎంతో పవిత్రమైంది.
ఈ ప్రాంతంలో శ్రీ ఆది శంకరాచార్యులవారు కొద్ది రోజులు తపస్సు చేశారు. పౌరాణిక కధనాల మేరకు ఈ ప్రదేశంలోనే మాత మూకాంబిక శ్రీ శంకరాచార్యులవారికి సాక్షాత్కరించింది. ఆ ప్రదేశం నుండి ఆయనను ఇప్పుడు గల మూకాంబిక దేవాలయం వరకు తీసుకు వచ్చింది.
గుహను చేరేటందుకు సాహస పర్యాటకులు ఏటవాలు ప్రదేశమైన ఈ కొండ పడమటి భాగంనుండి కూడా రావచ్చు.



Click it and Unblock the Notifications