కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు పస్చిమాద్రి కనుమలలోని కుమార పర్వత కూడా చూసి రావాలని యాత్రికులకు సిఫార్స్ చేయబడినది. ఈ అందమైన శిఖరం నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది సోమవారపేట పట్టణ౦ లో వెలిగే దీపకా౦తుల్ని అందంగా చూపిస్తుంది.
కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం లో వున్న ఈ పర్వత శిఖరం 1712 మీటర్ల ఎత్తులో వుంటుంది.
కుమార పర్వతం మీద సాలిగ్రామాలు, శివలింగాలు గా పిలవబడే తెల్ల రాళ్ళు దొరుకుతాయి. కుమారలింగం గా పిలవబడే ఆరు ముఖాల శివలింగాలు కూడా ఈ పర్వతం మీద చూడవచ్చు. సాహస౦ ఇష్టపడే యాత్రికులకు ఇక్కడ పర్వతారోహణ చేయడానికి కూడా అవకాశం వుంది.